Gold Prices: పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల..! 12 d ago

featured-image

8K News-26/03/2025 ఈ రోజు (బుధవారం) పసిడి ధరలలో స్వల్ప పెరుగుదల కనిపించింది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల పసిడిపై ₹100 పెరిగింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.81,950 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,400 వద్ద పలుకుతోంది. ఇక వెండి విషయంలో వెయ్యి రూపాయలు పెరిగి కేజీ వెండి ధర రూ.1,11,000 కు చేరుకుంది. 

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD